ప‌వ‌న్ కార్యాల‌యం ఎదుట కార్మికుల ధ‌ర్నా.. వీడియో

70చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఉక్కు కార్మికులు షాక్ ఇచ్చారు. ప‌వ‌న్ మంగ‌ళ‌గిరి కార్యాల‌యం ఎదుట కార్మికులు ధ‌ర్నాకు దిగారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలపై మాట్లాడాల‌ని వారు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అని ప‌వ‌న్ కార్యాల‌యం ఎదుట బ్యాన‌ర్లు ఏర్పాట్లు చేసి వారి డిమాండ్లు ఏంటో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్