23 నుంచి ‘ఆధార్’ ప్రత్యేక శిబిరాల నిర్వహణ

80చూసినవారు
23 నుంచి ‘ఆధార్’ ప్రత్యేక శిబిరాల నిర్వహణ
ఆధార్ నమోదు కోసం ఈ నెల 23 నుంచి 27 వరకు గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే జారీ చేసిన ఆధార్‌కు సంబంధించి 1,36,17, 047 మంది డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ప్రత్యేక శిబిరాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్