'75 ప్రాజెక్టులకు భూ సేకరణ సమస్యలు ఉన్నాయి'

70చూసినవారు
'75 ప్రాజెక్టులకు భూ సేకరణ సమస్యలు ఉన్నాయి'
AP: అమరావతికి కొత్త రైల్వే జోన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'పలు ప్రాజెక్టులకు భూ సేకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల సమస్యలున్నాయి. రాష్ట్రంలో 47 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 6 ప్రాజెక్టులు బిడ్డింగ్ స్థితిలో ఉన్నాయి. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. 75 ప్రాజెక్టులకు భూ సేకరణ సమస్యలు ఉన్నాయి' అని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్