IND Vs NZ: తొలి రోజు ముగిసిన ఆట.. వికెట్ కోల్పోయిన భారత్

66చూసినవారు
IND Vs NZ: తొలి రోజు ముగిసిన ఆట.. వికెట్ కోల్పోయిన భారత్
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. యశస్వీ (6), గిల్ (10) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ 7, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్