సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

579చూసినవారు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
బీజేపీపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ మాయమవుతాయని పేర్కొన్నారు. బీజేపీకి భయపడే చంద్రబాబు ఏపీలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడని ఆరోపించారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్