డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సీఎస్‌ భేటీ

68చూసినవారు
డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సీఎస్‌ భేటీ
AP: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నీరబ్ కుమార్ ప్రసాద్ భేటీ అయ్యారు. వివిధ అంశాల‌పై వీరు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. అంత‌కుముందు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులు, సిబ్బందితో ప‌వ‌న్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్