సైబర్ మోసం.. రూ.34 లక్షలు పొగొట్టుకున్నాడు!

82చూసినవారు
సైబర్ మోసం.. రూ.34 లక్షలు పొగొట్టుకున్నాడు!
ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతిలో భారీగా మోసపోయాడు. షేర్ మార్కెట్‌లో లాభాలు వస్తాయంటూ నమ్మించారు. సోషల్ మీడియాలో లింక్ షేర్ చేసి బ్యాంకు ఉద్యోగి నుంచి రూ.34 లక్షలు కొట్టేశారు. మోసపోయానని గుర్తించిన బ్యాంక్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్