చంద్ర‌బాబు, ప‌వ‌న్ మ‌ధ్య అభిప్రాయ భేదాలు?

50చూసినవారు
చంద్ర‌బాబు, ప‌వ‌న్ మ‌ధ్య అభిప్రాయ భేదాలు?
జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్రం క‌స‌ర‌త్తులు చేస్తున్న విష‌యం తెలిసిందే. జ‌మిలి ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తే ఏపీలో 2027లోనే ఎన్నిక‌లు రానున్నాయి. ఈ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు జ‌మిలి ఎన్నిక‌ల‌కు కూడా బీజేపీ, జ‌న‌సేన‌తో క‌లిసే వెళ్లేందుకు మొగ్గు చూపుతున్న‌ట్లు చెబుతున్నారు. అయితే సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ మ‌ధ్య అభిప్రాయ భేదాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ 2027 నాటికి కూట‌మి నుంచి బ‌య‌టికి రానున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్