INDvsPAK.. భారత్ స్కోర్ 183

77చూసినవారు
INDvsPAK.. భారత్ స్కోర్ 183
ఏసీసీ మెన్స్‌ టీ20 ఎమర్జింగ్ టీమ్స్‌ ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌-ఏ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ 44, అభిషేక్‌ శర్మ 35, ప్రభ్‌సిమ్రన్‌ 36, వధేరా 25 కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. పాక్‌ బౌలర్లలో సుఫియాన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. అరాఫత్‌, క్వాసిమ్‌ అక్రమ్‌, ఇమ్రాన్‌, జమన్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్