అంపైర్లతో రోహిత్ శర్మ వాగ్వాదం (వీడియో)

61చూసినవారు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. తొలి టెస్ట్ నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. 4 బంతులు ఆడగానే ఆ జట్టు ఓపెనర్లు బ్యాడ్ లైట్ అంటూ అంపైర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆ క్రమంలో రోహిత్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఉదయం నుంచి తాము బ్యాడ్ లైట్ అంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అంపైర్లు న్యూజిలాండ్‌ చెప్పగానే ఎలా ఆటను నిలిపేస్తారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్