నీళ్లలో శవాలు తేలుతున్నాయి.. మహిళ ఆవేదన (వీడియో)

52చూసినవారు
విజయవాడలో వాస్తవ పరిస్థితిపై ఓ మహిళ వీడియో ద్వారా తెలియజేశారు. విజయవాడ లోతట్టు ప్రాంతాల్లో 50కిపైగా శవాలు తేలుతున్నాయని, కంపు కొడుతున్నాయని ఆమె తెలిపింది. తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా ప్రభుత్వం అందించడం లేదని ఆమె వాపోయారు. ప్రభుత్వం సాయం అందిస్తోందని చెబుతున్నారని, కానీ అన్ని ప్రాంతాలకు సాయం చేరడం లేదన్నారు. ప్రభుత్వం పంచిపెడుతున్న ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని ఆమె ఆరోపించారు.

సంబంధిత పోస్ట్