పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం

71చూసినవారు
పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం
తెలంగాణలోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన యువతి దీప్తి జీవన్‌జీ పారాలింపిక్స్‌లో సత్తా చాటింది. మహిళల 400 మీటర్ల టీ20 ఫైనల్‌లో దీప్తి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 55.82 సెకన్లలో ఆమె లక్ష్యాన్ని చేరుకుంది. ఇక జపాన్‌లో మే నెలలో నిర్వహించిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరీ రేసులో దీప్తి 55.07 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణం సాధించింది.

సంబంధిత పోస్ట్