అతిసారం విజృంభణ.. 4 ఏళ్ల బాలిక మృతి

69చూసినవారు
అతిసారం విజృంభణ.. 4 ఏళ్ల బాలిక మృతి
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసారం విజృంభించింది. వాంతులు, విరేచనాలతో 40 మంది బాధితులు మంత్రాలయం, ఆదోని ఆస్పత్రుల్లో చేరారు. తీవ్ర అస్వస్థతకు గురైన జ్యోతి అనే నాలుగేళ్ల బాలిక చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు విడిచింది.

సంబంధిత పోస్ట్