జ‌న‌సేన‌లోకి వైసీపీ నేత‌ల ముహూర్తం ఫిక్స్‌

73చూసినవారు
జ‌న‌సేన‌లోకి వైసీపీ నేత‌ల ముహూర్తం ఫిక్స్‌
AP: వైసీపీకి రాజీనామా చేసిన పలువురు కీలక నేతలు ఈనెల 26న జనసేనలో చేరనున్నారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య.. జనసేన కండువా కప్పుకోనున్నారు. అలాగే గుంటూరు, విజయవాడ, ఒంగోలు కార్పొరేషన్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు.. తిరుపతి, విజయనగరం జిల్లాలకు చెందిన పలువురు నేతలు జనసేనలోకి వెళ్లనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్