కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా?.. NTK పార్టీ అధినేత సంచలన వ్యాఖ్యలు

52చూసినవారు
కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా?.. NTK పార్టీ అధినేత సంచలన వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ వివాదంపై తమిళనాడులోని ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా? అని ప్రశ్నించారు. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు. కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి. అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దని విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూను కావాలనే వివాదం చేస్తున్నారని.. ఇతర సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండని ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్