ఆత్మగౌరవం లేని చోట పనిచేయం

583చూసినవారు
ఆత్మగౌరవం లేని చోట పనిచేయం
టీడీపీ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత సోమవారం తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని విజయవాడ మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. ఆత్మగౌరవం లేని చోట తాము పనిచేయబోమని స్పష్టం చేశారు. కేవలం ముగ్గురి స్వార్థం వల్ల మా కార్పొరేటర్ అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్