పవన్ కళ్యాణ్ కొన్న భూమి ధరెంతో తెలుసా?

555చూసినవారు
పవన్ కళ్యాణ్ కొన్న భూమి ధరెంతో తెలుసా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల మూడున్నర ఎకరాల భూమి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో రెండు బిట్లను పవన్ కళ్యాణ్ రిజిస్ట్రేషన్ చేపించారు. 1.44 ఎకరాలు ఒకటి, రెండోది 2.8 ఎకరాలు ఉంటుంది. ఎకరానికి రూ.15-16 లక్షల వరకు పవన్ కళ్యాణ్ చెల్లించినట్లు సమాచారం. రెండు ఎకరాల్లో క్యాంపు ఆఫీస్, మిగిలిన స్థలంలో ఇళ్లు కట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్