సర్వే రాళ్లపై జగన్ పేరు తొలగింపు!

63చూసినవారు
సర్వే రాళ్లపై జగన్ పేరు తొలగింపు!
సర్వే రాళ్లపై జగన్ పేరును శాండ్ షీట్ లేదా కటింగ్ మిషన్ ద్వారా తొలగించనున్నట్లు సమాచారం. రీ-సర్వే జరిగిన భూములకు హద్దుల కింద సర్వే రాళ్లు పాతాల్సిన అవసరం లేదని ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పొలం పనుల సమయంలో ఇవి రైతులకు అవరోధంగా ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. మరోవైపు పట్టాదారు పాసు పుస్తకాలపై ముద్రించిన జగన్ పేరు, ఫోటోను తొలగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థానంలో కొత్త పాసు పుస్తకాలను అందించనున్నారు.

సంబంధిత పోస్ట్