ల్యాండ్‌ అవుతుండగా.. పేలిన విమానం టైర్‌

69చూసినవారు
ల్యాండ్‌ అవుతుండగా.. పేలిన విమానం టైర్‌
చెన్నై విమానాశ్రయంలోని శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. విమానం ల్యాండ్‌ అవుతుండగా.. మస్కట్‌ నుంచి 146 మంది ప్రయాణికులతో చెన్నై చేరుకున్న విమానం టైరు పేలింది. ఈ ప్రమాద ఘటనలో ఎవరికి, ఎటువంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. విమానం రిటర్న్‌ జర్నీ రద్దు అయ్యిందని, ప్రయాణికులకు ఆయా హోటళ్లలో బస కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్