దువ్వాడ నాకు రూ.2 కోట్లు ఇవ్వాలి: మాధురి

562చూసినవారు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీను ఉంటున్న ఇంటి నిర్మాణానికి రూ.2 కోట్లు ఇచ్చానని.. కాబట్టి ఆ ఇంట్లో తనకు హక్కు ఉంటుందని వివరించింది. ఆ డబ్బులు ఇచ్చి వాణి ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది. లేని పక్షంలో తాను దువ్వాడ ఇంటి ముందు ధర్నాకు దిగుతానని స్పష్టం చేసింది. నా వల్ల దువ్వాడ శ్రీనివాస్‌కు థ్రెట్ ఉండటం కాదు.. దువ్వాడ వాణినే శ్రీనివాస్‌ను చంపేందుకు పలు మార్లు ప్రయత్నించిందని మాధురి ఆరోపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్