మే 13 నుంచి ఈఏపీసెట్

66చూసినవారు
మే 13 నుంచి ఈఏపీసెట్
ఏపీలో 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ సహా ఇతర కోర్సులు అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ ను మే 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ ఏడాది ఈఏపీసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూకు కాకినాడకు అప్పగించింది. కన్వీనర్ గా వెంకటరెడ్డి వ్యవహరిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్