కాకినాడ లోపల్స్ పోలియోపై ప్రాంతీయ సదస్సు

79చూసినవారు
పల్స్ పోలియో నిర్మూలనలో రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ సేవలో అభినందనీయమనిరోటరీ డిస్టిక్ గవర్నర్ డా. ఎం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సూర్య కళామందిరంలో రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై విముక్తి పేరుతో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో దేశంలో పోలియో నిర్మూలన అయిందన్నారు. అయితే పక్క దేశంపాకిస్తాన్ లో పల్స్ ఫోలియో కేసులు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్