ఔదార్యం చాటుకున్న సర్పంచ్ స్టాలిన్

64చూసినవారు
కడియం మండలం జేగురుపాడు గ్రామ పంచాయతీ రాష్ట్రంలో అవార్డులు అందుకున్న గ్రామ పంచాయతీ అని ఈ పేరు ప్రఖ్యాతలు రావటానికి కారణమైన పారిశుధ్య కార్మికులు కృషి అభినందనీయమని సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం జేగురుపాడు పంచాయతీలో పారిశుధ్య కార్మికులకు రూ. 10 లక్షలు వ్యక్తిగత ఇన్సూరెన్స్‌ను సర్పంచ్ స్టాలిన్ సొంత నిధులతో కార్మికుల తరుఫున ప్రీమియం చెల్లించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్