వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: మాజీ మంత్రి వేణు

69చూసినవారు
రాజమండ్రి రూరల్ వైసీపీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని సోమవారం నిర్వహించారు. చందన నాగేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ముఖ్యఅతిథిగా పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్ వంటి పథకాలను పేదలకు అందించి వారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచారన్నారు.

సంబంధిత పోస్ట్