పింఛన్ల పై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

85చూసినవారు
ప్రతి నెల 1న పింఛన్ లబ్ధిదారులకు వంద శాతం పింఛన్లు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం సూచించారు. ఈ మేరకు ఆయన అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్ధిదారులకు పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను అందించేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్