గ్రామపంచాయతీ నిధులు విడుదలపై హర్షం

53చూసినవారు
గ్రామపంచాయతీ నిధులు విడుదలపై హర్షం
అమలాపురం రూరల్ గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 250 కోట్లు విడుదల చేసినందుకు సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు పెద్దిరెడ్డి రామచందర్రావు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు. రాష్ట్రంలో 12, 918 మంది గ్రామ సర్పంచులు ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్