సుబ్బాలమ్మ జాతరలో టిడిపి నాయకులు

69చూసినవారు
అమలాపురం పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అమలాపురంలో గ్రామ దేవత సుబ్బాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. జాతరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రమణబాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి స్వామి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్