విశ్వసనీయతకు నిలువుటద్దం జగన్

81చూసినవారు
సీఎం జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతకు నిలువుద్దమని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి అన్నారు. బిక్కవోలు మండలం కాపవరంలో శుక్రవారం జరిగిన వైసిపి ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భర్త సూర్యనారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్