చిన వెంకన్నను దర్శించుకున్న అడిషనల్ కమీషనర్

52చూసినవారు
చిన వెంకన్నను దర్శించుకున్న అడిషనల్ కమీషనర్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకటేశ్వర స్వామివారిని అడిషనల్ కమిషనర్ కట్ట సింహాచలం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.

సంబంధిత పోస్ట్