ఘంటావారి గూడెంలో గ్రామసభ ఏర్పాటు

79చూసినవారు
ఘంటావారి గూడెంలో గ్రామసభ ఏర్పాటు
నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ సుభాషిని అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ నేపథ్యంలోనే మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతున్న స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజేషన్ వస్తువులు, పరికరాలను ఉచితంగా అందించారు.

సంబంధిత పోస్ట్