జడ్పిటిసిల గౌరవ వేతనాలపై రగడ

70చూసినవారు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ సమావేశం వాడి వేడిగా అధికార ప్రతిపక్ష నాయకులు మధ్య జరిగింది.
జడ్పిటిసి సభ్యులకు రెండేళ్లుగా అందని గౌరవ వేతనం ఇవ్వాలని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో జిల్లా చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్