పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా తోట సుధీర్

55చూసినవారు
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు తోట సుధీర్ ను ప్రభుత్వం నియమించింది.ఈ మేరకు సీఎస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.రెండేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాకినాడ లో మంగళవారం తోట సుధీర్ ఇంటి వద్ద సందడి నెలకొంది. జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆయన గజమాలతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఅక్రమ బియ్యం వ్యాపారంపై చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్