ప్రాయశ్చిత్త దీక్షను ప్రారంభించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే

65చూసినవారు
రంగాయ వైద్య కళాశాల క్రీడా సంచాలకులు డా. ఉమామహేశ్వరరావుపై శనివారం రాత్రి జరిగిన గొడవకు ప్రాయశ్చిత్తంగా సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తన ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. సోమవారం గుడారిగుంట రూరల్ ఎమ్మెల్యే నివాసం వద్దప్రాయశ్చిత్త దీక్షను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్