ఉపాధ్యాయుడు నుండి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాయకుడు బుద్ధదేవ్

75చూసినవారు
ఉపాధ్యాయుడు స్థాయి నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా సేవలు అందించిన బుద్ధదేవ్ భట్టాచార్యకు సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం స్ధానిక సుందరయ్య భవన్ లో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన బుద్ధదేవ్ భట్టాచార్య సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, సీనియర్ నాయకులు దువ్వ శేషబాబ్జీ బుద్ధదేవ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్