కాకినాడ: కాకినాడ రూరల్ నుంచి అయోధ్యకు సైకిల్ యాత్ర

69చూసినవారు
ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని కాకినాడ రూరల్ ఇంద్ర పాలెం మెరక వీధి హనుమాన్ ఆలయం నుంచి అయోధ్యకు సైకిల్ యాత్ర ను నిర్వహించడం జరుగుతుందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ ఇంద్ర పాలెం మెరక వీధి ఆంజనేయస్వామి ఆలయం నుంచి విత్తనాల హరిచంద్ర రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నసైకిల్ యాత్రను ముఖ్య అతిధులు జెండా ఊపి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్