నేటి తరం జానపద కళలను ప్రోత్సహించాలి

61చూసినవారు
నేటి తరం జానపద కళలను ప్రోత్సహించాలి
మన సంస్కృతిలో భాగమైన జానపద కళలను ప్రోత్సహిద్దామని జానపద గాయకుడు కే. సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ జానపద కళా దినోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానపద సాహిత్యం మన భారతీయులకు ఎంతో గర్వకారణమని అన్నారు. జానపద గాయకుడిగా గత 22 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చానని అన్నారు.

సంబంధిత పోస్ట్