రావులపాలెంలో జగ్గిరెడ్డిచే పలు అభివృద్ధి పనులు ప్రారంభం

1037చూసినవారు
కోనసీమ జిల్లా రావులపాలెంలో పలు అభివృద్ధి పనులను గురువారం కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. సీఆర్సీ రోడ్డులో రూ. 3 కోట్ల 13 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మరియు ఇంటింటికీ కుళాయి పనులను, పోతంశెట్టి రామిరెడ్డి పార్కు పక్కన రూ. 6 లక్షల రూపాయలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను, రూ. 17 లక్షల 50 వేలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను జగ్గిరెడ్డి ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్