రోడ్లపై పొంగుతున్న డ్రైన్లు- పట్టించుకోని పంచాయతీ అధికారులు

575చూసినవారు
రోడ్లపై పొంగుతున్న డ్రైన్లు- పట్టించుకోని పంచాయతీ అధికారులు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కమ్మిరెడ్డి పాలెంలో రోడ్లపై డ్రైన్లు పొంగిపొర్లుతున్న పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లల్లోని వాడకం నీటిని రోడ్లపైకి వదలడం వల్ల ప్రజలు తీవ్ర సౌకర్యానికి గురవుతున్నారు. పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్