ఆర్యవైశ్యులకు ఏం చేశారో చెప్పండి

1569చూసినవారు
ఆర్యవైశ్యులకు ఏం చేశారో చెప్పండి
ఆర్యవైశ్యులకు వైసీపీ నాయకులు ఏంచేశారో చెప్పి తరువాత చంద్రబాబు నాయుడుని విమర్శించాలని టీడీపీ నేతలు ప్రశ్నించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టిడిపి క్యాంపు కార్యాలయం వద్ద శనివారం జరిగిన మీడియా సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానంద రావు, రాష్ట్ర టీడీపీ వాణిజ్య సెల్ అధ్యక్షులు దూండి రాకేష్, ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్