వరద భాధితులకు చేయూత

66చూసినవారు
వరద భాధితులకు చేయూత
విజయవాడ వరద బాధితుల సహాయార్ధం మండపేట వైష్ణవి విద్యా సంస్థల అధినేత కోనె వీర్రాజు రూ. 50 వేలును ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు ఆదివారం అందజేశారు. మండపేట పట్టణానికి చెందిన డాక్టర్ పాలడుగుల చంద్రమౌళి రూ. 10 వేలు, మాచర గ్రామానికి చెందిన రామకృష్ణ రూ. 5 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అభినందించారు.

సంబంధిత పోస్ట్