సంక్షేమం, అభివృద్ధి జగన్ తోనే సాధ్యం

84చూసినవారు
సంక్షేమం, అభివృద్ధి జగన్ తోనే సాధ్యం
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ అన్నారు. బుధవారం ఆయన ముమ్మిడివరం నగర పంచాయతీలోని నేరెళ్లపాలెం అగ్రహారం, ఠానేల్లంక పంచాయతీ వడ్డిగూడెంల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ జగన్ సిఎం కావాలన్నారు.

సంబంధిత పోస్ట్