చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

1028చూసినవారు
నిడదవోలు మున్సిపాలిటీ తీరుగూడెం గ్రామానికి చెందిన గానశాల వెంకటేశ్వరావు శుక్రవారం చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి వెంకటేశ్వరావు భౌతికకాయానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించి సంతాపాన్ని తెలియచేశారు. అలాగే మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు

సంబంధిత పోస్ట్