పులిమెరులో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

60చూసినవారు
పులిమెరులో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శనివారం పెద్దాపురం మండలం పులిమెరులో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబుతో కలిసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్