సామర్లకోట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

62చూసినవారు
సామర్లకోట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాదవపట్నం - వికేరాయపురం మార్గమధ్యలో ఆదివారం ఉదయం బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు రోడ్డు గుంతలో బైక్ పడడంతో తలకు తీవ్ర గాయాలై ఆదిలక్ష్మి (60) అక్కడికక్కడే మృతి చెందారు. జార్జ్ పేట నుండి పెద్దాపురం కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భార్య మృతి చెందడంతో భర్త రోధిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. ప్రమాదంపై సామర్లకోట పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్