రానున్న రోజుల్లో పిఠాపురాన్ని మరింత అభివృద్ధి చేస్తా

574చూసినవారు
పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఆదివారం సాయంత్రం పిఠాపురం పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో 2009లో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎన్నికై అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అనంతరం 2019లో కాకినాడ ఎంపీగా ఎన్నికై జిల్లాను మరింత అభివృద్ధి చేసామని, రానున్న రోజుల్లో పిఠాపురాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

సంబంధిత పోస్ట్