టీ 19వ శతాబ్దంలో భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనలో ఉద్భవించింది. చైనా నుంచి ఆచారాన్ని అనుసరించిన తర్వాత బ్రిటిష్ వారు భారతదేశానికి తేయాకు సాగును పరిచయం చేయడంతో.. దేశం నలుములలా తేయాకు ఎగుమతి వేగంగా అభివృద్ధి చెందింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత, కేఫ్ల విస్తరణ టీ వినియోగంలో పెరుగుదలను సులభతరం చేసింది. దాని అమ్మకాల వృద్ధికి ఆజ్యం పోసింది.