కుల నాయకులను నమ్మొద్దు: రాజేశ్వరి దేవి

1051చూసినవారు
ప్రజలు కుల నాయకులను నమ్మొద్దని, జనసేన- టీడీపీ- బీజేపీ కూటమిని నమ్మాలని తూ. గో. జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి దేవి కోరారు. ఆదివారం కడియం మండలం కడియపులంకలో ఆమె మాట్లాడుతూ ఓటును నోటుతో కొనేందుకు వైసీపీ నేతలు ఐదేళ్ల పాటు అవినీతి చేసి దాచారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్