ఘనంగా గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

58చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలంలోని మల్లయ్య పేటలో మహాత్మా గాంధీజీ, దేశ మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. రూరల్ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ ఏసు స్థానిక నాయకుడితో పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలేసి నవల అర్పించారు. అనంతరం దేశానికి గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి చేసిన సేవలను వారు కొనియాడారు.

సంబంధిత పోస్ట్