బీసీల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుంది: ఎమ్మెల్యే గోరంట్ల

72చూసినవారు
తెలుగుదేశం పార్టీ బీసీల సంక్షేమానికి కృషి చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు శుక్రవారం రాత్రి రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో నిర్వహించిన 'జయహో బీసీ' కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు రక్షణ కరువైందని ఆరోపించారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు బీసీల అభ్యున్నతికి డిక్లరేషన్ ప్రకటించారని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్