లక్ష్మీ నరసింహ స్వామి తీర్థ మహోత్సవానికి ఏర్పాట్లు

3978చూసినవారు
ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి తీర్థ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం నుండి జరిగే ఈ తీర్థ మహోత్సవ కార్యక్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తల నిమిత్తం రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కోరుకొండ సిఐ, ఎస్ఐలతో కలిసి పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం రథోత్సవం మరియు రాత్రి 9 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుందని ఈ సందర్భంగా డిఎస్పి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్